రాష్ట్ర ఐటీ & ఎలక్ట్రానిక్స్,విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ చొరవతో ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో దివీస్ లాబొరేటరీస్ వారి సహకారంతో తాడేపల్లి నులకపేట13 వ వార్డ్ లో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ను గురువారం టీడీపీ…
ఈ రోజు అవనిగడ్డ మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు సోదరులు పల్లా శ్రీనివాసరావు గారు ఇటువంటి పుట్టిన రోజులు…
కోడూరు:అత్యధిక జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వాలు చేసిన సాధకులు అభినందనీయులు అని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు.మంగళవారం కోడూరులో అత్యధికంగా 1,501 జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వాలు నమోదు చేసిన పార్టీ సాధక్ బచ్చు వెంకటేష్, అత్యధికంగా 1,237 ఉద్యమి…
తమిళనాడు ఎన్నికల్లో సూపర్ స్టార్ విజయ్ అద్భుతమైన విజయం సాధించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ టీవీకే అతిపెద్ద పార్టీగా నిలిచి అధికారం చేపట్టేందుకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దళపతి విజయ్ గురించి సర్వత్రా చర్చ నడుస్తోంది. ముఖ్యమంత్రి…
యుద్ధం కారణంగా నూనె ధరల్లో భారీ మార్పులు…| ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా గత 5 రోజులుగా ప్రపంచ మార్కెట్లు షేక్ అవుతున్నాయి. దీని ప్రభావం ఇండియాపైన కూడా పడింది. దీంతో సామాన్యులు ఊహించని విధంగా వంటనూనె ధరలు భారీగా పెరిగాయి….
ఇకపై అనుమతి అవసరం…| బ్యానర్లు పెట్టడానికి అనుమతి అవసరం ఉంటుంది, ముఖ్యంగా పబ్లిక్ ప్లేసుల్లో. రాంగ్గా (అనుమతి లేకుండా) పెట్టినవారికి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక చట్టం ప్రకారం శిక్షలు విధించబడతాయి. అనుమతి ఎక్కడ పొందాలిబ్యానర్లు పెట్టడానికి స్థానిక మున్సిపాలిటీ, కార్పొరేషన్ లేదా నగర…
ట్రంప్ కి చెక్ పెట్టిన భారత్…| అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు భారత్ మాస్టర్ స్ట్రోక్ ఇచ్చిందా అంటే అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. యూరోపియన్ యూనియన్తో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కేవలం వ్యాపారం మాత్రమే కాదు, అంతర్జాతీయ వేదికపై భారత్…
ఉచిత బస్సు ప్రయాణంలో కీలక మార్పులు…| తెలంగాణలో మహాలక్ష్మీ పథకానికి ఆదరణ పెరుగుతోంది. పెద్ద సంఖ్యలో మహిళలు ఈ పథకం వినియోగించుకుంటున్నారు. ప్రత్యేక సందర్భాల్లో ప్రకటిస్తున్న స్పెషల్ బస్సుల్లోనూ ఈ పథకం అమలు చేస్తున్నారు. ఈ పథకం ద్వారా ఆర్టీసీకి ఆక్యుపెన్సీతో…