తల్లికి వందనం….ఇవి తప్పనిసరి… | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తల్లులకు ఆర్థిక సహాయం అందించే ‘తల్లికి వందనం’ పథకాన్ని ఈ నెలలోనే ప్రారంభించనుంది. ఒకటి నుంచి పన్నెండో తరగతి వరకు చదివే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఏటా రూ.15 వేలు జమ…
తల్లికి వందనం వీరికి మాత్రమే ఏపీ ప్రభుత్వం పథకాల అమలు పై కసరత్తు మొదలు పెట్టింది. ఈ నెలలోనే తల్లికి వందనం నిధులు లబ్ది దారుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మార్గదర్శకాల ఖరారు పైన అధికారులు ఫోకస్…
మహానాడుకి బుస్సుల మేళా మహానాడు ముగింపు రోజున 5 లక్షల మందికి హాజరు కోవాలని ఊహిస్తూ రాష్ట్రంలోని అన్ని డిపోల నుంచి కడపకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తామని రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ తెలిపారు. భద్రత మరియు సౌకర్యాల కోసం…
శృంగారంలో పాల్గొనడానికి అన్ని గంటలు సెలవు కాగా నాలుగు రోజుల పనిభారం ప్రజలకు ఎక్కువ విశ్రాంతి ఇస్తే ఎంతో కొంత సహాయపడవచ్చు.. కపుల్స్ ప్రైవసీగా ఉండేందుకు, శృంగారంలో పాల్గొనేందుకు సమయం అధికంగా ఉండొచ్చని ఈ ఫోర్ డే వర్కింగ్ రూల్ తీసుకొచ్చినట్టు…
NRT భవనం ఇలా వుండబోతుంది NRT భవన నిర్మాణాన్ని ఆంగ్ల అక్షరం A లా వుండేలా తీర్చిదిద్దారు.. రెండు టవర్స్ మధ్యలో గ్లోబ్ ఉంటుంది. మొత్తం నిర్మాణం స్థలం 11.65 లక్షల చదరపు అడుగులు దాదాపుగ 600 కోట్లు అంచనా వ్యాయంతో…
డాక్టర్ శ్రీహరి హత్య కేసు దర్యాప్తు వేగవంతం చేయాలి సీబీసీఐడీ దర్యాప్తుతో దోషులను గుర్తించాలి -అసెంబ్లీలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 24 నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మూడు వారాల పాటు ఈ సమావేశాలు కొనసాగించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది.