ట్రంప్ కి చెక్ పెట్టిన భారత్…| అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు భారత్ మాస్టర్ స్ట్రోక్ ఇచ్చిందా అంటే అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. యూరోపియన్ యూనియన్తో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కేవలం వ్యాపారం మాత్రమే కాదు, అంతర్జాతీయ వేదికపై భారత్…
ఉచిత బస్సు ప్రయాణంలో కీలక మార్పులు…| తెలంగాణలో మహాలక్ష్మీ పథకానికి ఆదరణ పెరుగుతోంది. పెద్ద సంఖ్యలో మహిళలు ఈ పథకం వినియోగించుకుంటున్నారు. ప్రత్యేక సందర్భాల్లో ప్రకటిస్తున్న స్పెషల్ బస్సుల్లోనూ ఈ పథకం అమలు చేస్తున్నారు. ఈ పథకం ద్వారా ఆర్టీసీకి ఆక్యుపెన్సీతో…
ఈ ఏడాది మార్చిలోగా రూ.500 నోట్లు రద్దు…| కేంద్రం క్లారిటీ..| ప్రస్తుతం పెద్ద నోట్లలో 500 రూపాయలు మార్కెట్లో చెలామణి అవుతున్నాయి. అయితే ఈ నోట్లు ఈ ఏడాది మార్చిలోగా రద్దు కానున్నాయని, ఇక మార్కెట్లో కనిపించవద్ద ఇటీవల నుంచి సోషల్…
సంక్రాంతి కానుకగా తొలి వందే భారత్ స్లీపర్…| కేంద్ర ప్రభుత్వం న్యూ ఇయర్ గిఫ్ట్ ప్రకటించింది. ఈ నెలలోనే తొలి వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించనుంది. సంక్రాంతి కానుకగా ఈ కొత్త రైలు పరుగులు తీయనుంది. వందే భారత్ స్లీపర్…
నారా లోకేష్ క్రీడా ప్రాంగణం(భోగి ఎస్టేట్స్)లో మంగళగిరి ప్రీమియర్ లీగ్-4 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం విశాలమైన క్రీడా ప్రాంగణంలో అట్టహాసంగా ప్రారంభమైన క్రికెట్ పోటీలు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి పోటీలను ప్రారంభించిన నారా బ్రాహ్మణి పాల్గొన్న ఎంపీ సానా సతీష్, హీరో…
అమరావతి లోని విట్ యూనివర్సిటీలో Gen Z పోస్టాఫీసును గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు శనివారం ప్రారంభించారు. రైల్వే తర్వాత అత్యధికంగా పోస్టల్ శాఖలో 4.50 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు….
ఇకపై మందు అమ్మలంటే రాష్ట్రంలో నకిలీ మద్యం నివారణకు రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) మరిన్ని చర్యలు చేపట్టింది. మద్యం దుకాణాలు, బార్లలో నిజమైన, నాణ్యమైన మద్యం అమ్మకాలు జరిగేలా ప్రత్యేక చర్యలు చేపట్టింది సర్కార్. నకిలీ మద్యం నివారణకు పలు…
ఏపీ విద్యార్ధులకు బిగ్ అలెర్ట్.. దక్షిణ ఒడిస్సా పరిసర ప్రాంతాలపై తీవ్రవాయుగుండం కేంద్రీకృతమైంది. ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ.. క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాలకు భారీ వర్ష సూచన ఇచ్చిన…
ట్రంప్ పెల్చినా బాంబు… ఎన్నారై లు భరత్ వస్తే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్1బీ వీసా ఫీజు బాంబు పేల్చారు. దీంతో హెచ్1బీ వీసాదారులతో పాటు ఆశావహుల్లో ఆందోళన నెలకొంది. అయితే, ఇది భారత్కు ఒక చక్కటి అవకాశంగా నిపుణులు…
దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 1 నుంచి మారనున్న కొత్త రూల్స్ ప్రతి నెలా ప్రారంభంలో కొత్త ఆర్థిక మార్గదర్శకాలు అమల్లోకి రానున్నాయి. ఈ క్రమంలో సెప్టెంబర్ 1 నుంచి కొన్ని కీలకమైన ఆర్థిక మార్పులు రాబోతున్నాయి. బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి పన్నుల దాకా,…