ఇకపై మందు అమ్మలంటే రాష్ట్రంలో నకిలీ మద్యం నివారణకు రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) మరిన్ని చర్యలు చేపట్టింది. మద్యం దుకాణాలు, బార్లలో నిజమైన, నాణ్యమైన మద్యం అమ్మకాలు జరిగేలా ప్రత్యేక చర్యలు చేపట్టింది సర్కార్. నకిలీ మద్యం నివారణకు పలు…
ఏపీ విద్యార్ధులకు బిగ్ అలెర్ట్.. దక్షిణ ఒడిస్సా పరిసర ప్రాంతాలపై తీవ్రవాయుగుండం కేంద్రీకృతమైంది. ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ.. క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాలకు భారీ వర్ష సూచన ఇచ్చిన…
ట్రంప్ పెల్చినా బాంబు… ఎన్నారై లు భరత్ వస్తే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్1బీ వీసా ఫీజు బాంబు పేల్చారు. దీంతో హెచ్1బీ వీసాదారులతో పాటు ఆశావహుల్లో ఆందోళన నెలకొంది. అయితే, ఇది భారత్కు ఒక చక్కటి అవకాశంగా నిపుణులు…
దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 1 నుంచి మారనున్న కొత్త రూల్స్ ప్రతి నెలా ప్రారంభంలో కొత్త ఆర్థిక మార్గదర్శకాలు అమల్లోకి రానున్నాయి. ఈ క్రమంలో సెప్టెంబర్ 1 నుంచి కొన్ని కీలకమైన ఆర్థిక మార్పులు రాబోతున్నాయి. బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి పన్నుల దాకా,…
తిరుమల కొండకు కూడా… | ఏపీలో మహిళల ఉచిత బస్సు పథకానికి మంచి స్పందన కనిపిస్తోంది. పెద్ద సంఖ్యలో మహిళా ప్రయాణీకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. కాగా, అయిదు కేటగిరీల బస్సు ల్లోనే ఈ పథకం అమలు పైన భిన్నాభిప్రాయాలు…
మంగళగిరి కి కొత్త మెరుపు…| రాజధాని ప్రాంతంలోని మంగళగిరి మరోసారి తళుక్కున మెరవనుంది. సుమారు 78 ఎకరాల విస్తీర్ణంలో 20వేల మందికిపైగా ఉపాధి కల్పించేవిధంగా మంగళగిరిలోని ఆత్మకూరులో గోల్డ్ క్లస్టర్ ఏర్పాటు కానుంది. రూ.ఐదు కోట్లతో దీనికి రూపకల్పన చేయాలని సోమవారం…
A.P.మహిళలకు సర్కార్ మరో శుభవార్త… | ఏపీలో సంక్షేమ పథకాలు లేవని బాధపడుతున్న లబ్దిదారులకు కూటమి సర్కార్ వరుసగా శుభవార్తలు చెబుతోంది. ఇప్పటికే తల్లికి వందనం పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్న కూటమి సర్కార్..త్వరలో అన్నదాత సుఖీభవ పేరుతో రైతులకు 20…
వామ్మో యోగా ఇక్కడ భారతీయ వారసత్వ సంపద అయిన యోగాను ప్రతిఒక్కరికీ చేరువచేయాలనే లక్ష్యంతో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న యోగాంధ్ర-2025లో భాగంగా ఈ నెల 11వ తేదీన బెరం పార్కు వద్ద కృష్ణమ్మ ఒడిలో యోగా ఆన్ వాటర్ క్రాఫ్ట్-…