కొబ్బరిబొండాం నీరు వీరికి విషంతో సమానం… | కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. అంతేకాకుండా ఈ నీళ్లలో శరీరానికి మేలు చేసే అనేక ముఖ్యమైన పోషకాలు…
దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 1 నుంచి మారనున్న కొత్త రూల్స్ ప్రతి నెలా ప్రారంభంలో కొత్త ఆర్థిక మార్గదర్శకాలు అమల్లోకి రానున్నాయి. ఈ క్రమంలో సెప్టెంబర్ 1 నుంచి కొన్ని కీలకమైన ఆర్థిక మార్పులు రాబోతున్నాయి. బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి పన్నుల దాకా,…
తెలుగుప్రజలు అరుణాచలం ఎక్కువ వెళతారు…కారణం ఈ మధ్య అరుణాచల క్షేత్రం తెలుగువారితో నిండిపోయిందని కొన్ని చోట్ల వార్తలు కూడా చూస్తూనే ఉన్నాం. ఈ మధ్యే తెలుగు వారికి అరుణాచలం గురించి తెలిసింది అని ఎక్కువ మంది నమ్ముతారు. కానీ, తెలుగువారికి ఆ…
విడాకులకు అసలు కారణం… | టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్స్ అంటే ఆరోజుల్లో సమంత, నాగచైతన్యనే. వీరు ఏమాయ చేసావే సినిమాతో తెలుగు అభిమానులను పలకరించారు. మొదటి సినిమాతోనే ఈ ఇద్దరి మధ్య స్నేహం చిగురించి, చివరకు అది ప్రేమగా మారింది. దీంతో…
కింగ్ రిస్క్ చేస్తున్నాడా…| అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) కెరీర్ అగమ్యగోచరంగా మారుతుందని అభిమానులు చెప్పుకొస్తున్నారు. అరే అంతలా ఏమైంది.. నాగ్ ఎంచక్కా అందరి హీరోల్లా కాకుండా డిఫరెంట్ గా అలోచించి హీరో అనే సర్కిల్ నుంచి బయటకు వచ్చి సపోర్టింగ్…
పెళ్లికి ముందే అలా.. ఉదయ చంద్రికా అలియాస్ రాధ 1966 లో కేరళలో పేద కుటుంబం లో జన్మించింది ఈమెకు ఇద్దరు అక్కలు ఇద్దరు తమ్ముళ్ళు..అక్క అంబిక ఇంట్లో ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేక బాల నటిగా చేస్తూ స్టార్ హీరోయిన్…
ఒకప్పుడు కోటీశ్వరురాలు…| ఇప్పుడు…? సినిమా, టెలివిజన్ ఇండస్ట్రీలో ఒకసారి గుర్తింపు వచ్చిందంటే.. ఇక వారి కెరీర్కు లోటు ఉండదు. ఈ పాపులారిటీతోనే కెరీర్లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన హీరో, హీరోయిన్లు ఎంతో మంది ఉంటారు. ఇలా 30, 40 ఏళ్లకు…
మంగళగిరి కి కొత్త మెరుపు…| రాజధాని ప్రాంతంలోని మంగళగిరి మరోసారి తళుక్కున మెరవనుంది. సుమారు 78 ఎకరాల విస్తీర్ణంలో 20వేల మందికిపైగా ఉపాధి కల్పించేవిధంగా మంగళగిరిలోని ఆత్మకూరులో గోల్డ్ క్లస్టర్ ఏర్పాటు కానుంది. రూ.ఐదు కోట్లతో దీనికి రూపకల్పన చేయాలని సోమవారం…
శ్రీవారి భక్తులకు శుభవార్త…| తిరుమలకు వెళ్లే భక్తుల కోసం రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుపతికి ప్రత్యేక రైళ్లను ప్రకటించారు. తిరుపతిలో శ్రావణ మాసం.. వరస సెలవుల వేళ కొండ మొత్తం భక్తులతో నిండింది. ఈ నెలాఖరు వరకు రద్దీ…
తాత, మనవడితో కలిసి హీరోయిన్.. ఈ టాలీవుడ్ హీరోయిన్ మూడు తరాల హీరోల సరసన నటించింది. కెరీర్లో ఎన్నో హిట్స్, బ్లాక్బస్టర్ హిట్స్ కొట్టింది. తెలుగులోనే కాదు తమిళం, కన్నడం, బాలీవుడ్ ఇండస్ట్రీలలోనూ నటించింది. మరి ఆ హీరోయిన్ ఎవరో ఇప్పుడు…