సామాన్యులకు శుభవార్త. తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు పడిపోయాయి. దీంతో పాటు కోడి గుడ్ల ధరలు కూడా తగ్గాయి. దీంతో సామాన్యులకు భారం తగ్గినట్లయింది. మొన్నటివరకు కిలో చికెన్ రూ.400 వరకు చేరుకోగా.. ఒక్కొ గుడ్డు రూ.10 పలికిలంది. ఇప్పుడు ధరలు…
డిజిటల్ పేమెంట్లలో వేగంతో పాటు భద్రత కూడా ముఖ్యమని ఆర్బీఐ భావిస్తోంది. మన అజాగ్రత్త వల్లనో, లేక మోసగాళ్ల మాయమాటలు నమ్మో మనం పంపే డబ్బును మధ్యలోనే ఆపేందుకు వీలుగా ఒక గంట సమయాన్ని (Golden Hour) విండోగా మార్చాలని ఆర్బీఐ…
ఉదయం ఎనిమిది దాటిందంటేనే సూర్యుడు సెగలు గక్కుతున్నాడు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఉక్కపోత, విపరీతమైన చెమట మనలోని శక్తిని నిలువునా లాగేస్తున్నాయి. కేవలం నీళ్లు తాగినా తీరని దాహం.. ఇలాంటి తరుణంలో కోల్పోయిన శక్తిని తిరిగి ఇచ్చే ఎలక్ట్రోలైట్లు, శరీరాన్ని లోపలి నుండి…
జొన్నలు, రాగులు వంటి మిల్లెట్లు శరీరానికి అవసరమైన శక్తిని అందించడమే కాకుండా వేసవిలో ఎదురయ్యే అలసటను దూరం చేస్తాయి. ఇవి తక్కువ నీటితో పండే పంటలు కావడంతో పర్యావరణానికి మేలు చేయడమే కాకుండా, మన శరీరానికి అవసరమైన మాక్రో, మైక్రో పోషకాలను…
ఏపీ, తెలంగాణకు వాతావరణశాఖ అలర్ట్ జారీ చేసింది. పలు జిల్లాలకు భారీ వర్షసూచన జారీ చేసింది. అలాగే పలు జిల్లాల్లో పిడుగులు పడతాయని హెచ్చరించింది. అటు మూడ్రోజుల తర్వాత ఉష్ణోగ్రతలు పెరుగుతాయని స్పష్టం చేసింది. 2 నుంచి 3 డిగ్రీల మేర…
లోపాలను..వదిలేసి లోకాన్ని ఎదురించి…|
సినిమాలకు త్రిష గుడ్ బై.. వ్యాపారవేత్తతో పెళ్లి.. స్పందించిన హీరోయిన్. త్రిషా కృష్ణన్ కొన్ని నెలలుగా వ్యక్తిగత జీవితం వార్తల్లో నిలుస్తోంది. తలపతి విజయ్ భార్య సంగీత స్వర్ణలింగం విడాకుల కోసం అప్లై చేయడంతో ఒక్కసారిగా నెట్టింట త్రిష పేరు మారుమోగుతుంది….
సిల్క్ స్మిత సంచలన జీవితం: కాస్ట్యూమ్ డిజైనర్ సాయిబాబు షాకింగ్ నిజాలు…| ఒకానొక సమయంలో ఇండియన్ సినిమాని శాసించిన ગ్లామర్ క్వీన్ సిల్క్ స్మిత గురించి ఎవరికీ తెలియని సంచలన నిజాలు ఈ రోజు తెలుసుకుందాం. కాస్ట్యూమ్ డిజైనర్ సాయిబాబు ఒక…
లంకమ్మ తల్లికి ఎమ్మెల్యే సతీమణి పూజలు అవనిగడ్డ గ్రామ దేవత శ్రీ లంకమ్మ తల్లి అమ్మవారి వార్షిక జాతర మహోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సతీమణి మండలి విజయలక్ష్మి, నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్- సాయి సుప్రియ…