అసెంబ్లీ సమావేశాలకు ముహుర్తం ఫిక్స్…
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 24 నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మూడు వారాల పాటు ఈ సమావేశాలు కొనసాగించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 24 నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మూడు వారాల పాటు ఈ సమావేశాలు కొనసాగించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది.