మన వంటింట్లో లభించే పోపు దినుసుల్లో వాముకు ప్రత్యేక స్థానం ఉంది. పూర్వీకుల నుండి జీర్ణ సంబంధిత సమస్యలకు వామును ఔషధంగా వాడుతున్నాం. అయితే, ఆధునిక ఆరోగ్య పరిశోధనల ప్రకారం, వాము నీరు బరువు తగ్గడానికి కూడా అద్భుతంగా పనిచేస్తుందని ఆరోగ్య…
ఈ రోజుల్లో ఆరోగ్యంపై అవగాహన పెరగడంతో సామాన్యుల నుంచి స్టార్ల వరకు అందరూ రకరకాల హెర్బల్ డ్రింక్స్పై మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా బరువు తగ్గడానికో, జీర్ణక్రియ మెరుగుపడటానికో చాలామంది రోజూ జీలకర్ర నీరు తాగుతుంటారు. అయితే ఈ నీటిని ఎప్పుడు తాగాలి?…
బయట ఎండలు మండిపోతున్నప్పుడు శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. సమ్మర్లో శరీరాన్ని చల్లగా ఉంచడంలో దోసకాయ అద్భుతంగా పనిచేస్తుంది. అందుకే సమ్మర్లో దోసకాయను ‘సూపర్ ఫుడ్’గా పరిగణిస్తున్నారు. అయితే చాలా మంది దీన్ని తినడంలో కొన్ని తప్పులు చేయడం వల్ల…
సామాన్యులకు శుభవార్త. తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు పడిపోయాయి. దీంతో పాటు కోడి గుడ్ల ధరలు కూడా తగ్గాయి. దీంతో సామాన్యులకు భారం తగ్గినట్లయింది. మొన్నటివరకు కిలో చికెన్ రూ.400 వరకు చేరుకోగా.. ఒక్కొ గుడ్డు రూ.10 పలికిలంది. ఇప్పుడు ధరలు…
ఉదయం ఎనిమిది దాటిందంటేనే సూర్యుడు సెగలు గక్కుతున్నాడు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఉక్కపోత, విపరీతమైన చెమట మనలోని శక్తిని నిలువునా లాగేస్తున్నాయి. కేవలం నీళ్లు తాగినా తీరని దాహం.. ఇలాంటి తరుణంలో కోల్పోయిన శక్తిని తిరిగి ఇచ్చే ఎలక్ట్రోలైట్లు, శరీరాన్ని లోపలి నుండి…
జొన్నలు, రాగులు వంటి మిల్లెట్లు శరీరానికి అవసరమైన శక్తిని అందించడమే కాకుండా వేసవిలో ఎదురయ్యే అలసటను దూరం చేస్తాయి. ఇవి తక్కువ నీటితో పండే పంటలు కావడంతో పర్యావరణానికి మేలు చేయడమే కాకుండా, మన శరీరానికి అవసరమైన మాక్రో, మైక్రో పోషకాలను…
రోజు ఈ గింజలు తింటున్నారా…మీ శరీరంలో కొవ్వు ఇలా మారుతుంది…| ఈ మధ్య కాలంలో చాలామంది హై కొలెస్ట్రాల్ (High Collesterol) సమస్యను ఎదుర్కొంటున్నారు. చాలామంది రక్తంలో కొవ్వు సమస్యతో బాధపడుతున్నారు. మారిన జీవన విధానం (Life Style), ఆహారపు అలవాట్లే…
ప్లాస్టిక్ vs స్టీల్ vs గాజు.. ఫ్రిజ్లో పెట్టడానికి ఏ బాటిల్ బెస్ట్..? వేసవిలో చల్లటి నీళ్లు తాగడం మనందరికీ అలవాటే. కానీ ఆ నీటిని మీరు ఏ బాటిల్లో నిల్వ చేస్తున్నారో ఎప్పుడైనా గమనించారా..? మీరు వాడే ప్లాస్టిక్ బాటిల్…
పుచ్చకాయ vs దోసకాయ.. ఎండాకాలంలో మీ బాడీకి ఏది మంచిది..? ఎండలు మండిపోతున్నాయి. బానుడి భగభగలకు శరీరం త్వరగా డీహైడ్రేషన్కు గురవుతోంది. ఈ సమయంలో మనకు తక్షణమే గుర్తొచ్చేవి పుచ్చకాయ, కీర దోసకాయ. ఈ రెండింటిలోనూ నీటి శాతం ఎక్కువే, పోషకాలూ…
మధుమేహం ఉన్నవారికి ఏ రకమైన పండ్లు మంచివి? చాలామంది డయాబెటిస్ లేదా రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయని భయపడి పండ్లకు దూరంగా ఉంటారు. కానీ ఏ పండు ఎంత మేర ప్రభావం చూపుతుందనేది తెలుసుకోవడం ముఖ్యం. ప్రధానంగా ద్రాక్ష, అరటిపండ్లు తింటే…